కొత్తగా రెండు జాతీయ రహదారులు.. ఆ జిల్లాకు మహర్దశ.. రూపురేఖలు మారిపోతాయ్

3 months ago 6
Andhra Pradesh Two New National Highways: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రెండు జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలను అనుసంధానిస్తూ, ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా విస్తరించాలని కోరింది. ఈ కొత్త హైవేలు కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారితో పాటు ఇతర కీలక మార్గాలను కలుపుతాయి. ఈ ప్రాజెక్టులు వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు, ఉపాధి అవకాశాల మెరుగుదలకు దోహదపడతాయని భావిస్తున్నారు.. ఈ రెండు ప్రాజెక్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article