కోల్‌కతా ఘటనలో తెలంగాణ తరహా న్యాయం చేయాలని డిమాండ్.. దటీజ్ కేసీఆర్: కేటీఆర్

8 months ago 11
కోల్ కతా ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగిన దిశ ఘటన తరహాలో నిందితులను ఎన్ కౌంటర్ చేయాలంటూ ఇతర రాష్ట్రాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. దటీజ్ కేసీఆర్ అంటూ.. కేటీఆర్ కొనియాడారు. కోల్ కతా ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఢిల్లీ వైద్య విద్యార్థులు.. కేసీఆర్ చేసింది మమతా బెనర్జీ ఎందుకు చేయలేకపోతున్నారంటూ ప్రశ్నించినట్టు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article