కోవూరు టీడీపీ నేత ప్రెస్‌మీట్‌లో పురుగుల మందు తాగాడు

8 months ago 8
నెల్లూరు జిల్లా విడవలూరులో టీడీపీ నేత, జిల్లా మైనార్టీ కార్యదర్శి ఇమామ్ భాష ఆత్యహత్యకు యత్నించారు. ప్రెస్ మీట్ పెట్టి తన మనోవేదనకు వ్యక్తపరిచిన ఇమామ్ భాషా.. అందరూ చూస్తుండగానే పురుగు మందు తాగేశారు.
Read Entire Article