క్యూర్ పరిధిలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు.. మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు

2 hours ago 1
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ క్యూర్‌ పరిధిలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని డిసైడ్ అయింది. వాటితో పాటుగా.. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే పూర్తి చేసి అర్హులకు పారదర్శకంగా కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్లను ఖాళీగా ఉంచినా లేదా అద్దెకు ఇచ్చినా వాటిని రద్దు చేసి కొత్త లబ్ధిదారులకు ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Read Entire Article