ఖమ్మం జిల్లాలో TTD శ్రీవారి ఆలయం.. 20 ఎకరాలు కేటాయించిన తెలంగాణ సర్కార్

4 months ago 21
ఖమ్మం జిల్లా ఆధ్యాత్మిక క్షేత్రంగా మారబోతుంది. ఇప్పటికే భద్రాద్రి రామయ్య భక్తులకు అభయం ఇస్తుండగా.. ఇక నుంచి తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కూడా భక్తులకు దక్కనుంది. టీటీడీ ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం గ్రామంలో శ్రీవారి దివ్యక్షేత్రం నిర్మాణం కానుంది. ఈ ఆలయ నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం 20 ఎకరాలు కేటాయించింది.
Read Entire Article