ఖమ్మం రోడ్లకు మహర్దశ.. 5 కీలక రహదారుల విస్తరణ, రూ.594 కోట్లు మంజూరు

1 month ago 8
ఖమ్మం జిల్లాలో రూ.594 కోట్ల వ్యయంతో 100.82 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వైరా-జగ్గయ్యపేట, మధిర, బోనకల్ వంటి కీలక మార్గాలను నాలుగు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయనున్నారు. హ్యామ్ మోడల్‌లో చేపట్టే ఈ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో రవాణా వ్యవస్థ మెరుగుపడి పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి మార్గం సుగమం కానుంది.
Read Entire Article