గుంటూరు జిల్లా జైలుకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు.. అసలు కారణం ఇదే!

1 year ago 28
వైఎస్ఆర్‌సీపీలో ఉన్నప్పుడు.. ఆ పార్టీ అధినేత, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నరసాపురం ఎంపీ ఘురామకృష్ణం రాజు బాహటంగా విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలో ఆయన తొలిసారి తిరుగుబాటు చేసి.. ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలో ఎంపీగా ఉన్న ఆయనపై ఏపీ సీఐడీ కేసు పెట్టి.. అరెస్ట్ చేసింది. కస్టడీలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అప్పట్లో సంచలనంగా రేపింది. దీనిపై అప్పట్లో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ తెరపైకి వచ్చింది.
Read Entire Article