తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో సౌమ్యారెడ్డి అనే యువతి చనిపోయింది. ఆమె ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సౌమ్యారెడ్డి స్పాట్లోనే చనిపోగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఇన్ఫోసిస్ ఉద్యోగులే. వీరందరూ సరళమైసమ్మ దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..