గుడివాడలో జనసేన నేతలపై జీరో ఎఫ్‌ఐఆర్.. వైసీపీ మాజీ మంత్రి ఎఫెక్ట్

1 year ago 32
Perni Nani Police Case On Gudivada Janasena Leaders: గుడివాడలో జనసేన నేతలు, కార్యకర్తలపై మచిలీపట్నంలో కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం గుడివాడ వెళ్లిన పేర్ని నానిని జనసేన నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాని‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో నాని కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.. దీంతో నాని తన కారు డ్రైవర్‌తో జనసేన పార్టీ నేతలపై మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయించారు. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Read Entire Article