గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు.. ఆరేళ్ల బాలికను బలిచ్చేందుకు యత్నం, కన్నతండ్రే స్వయంగా..

10 months ago 28
సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. బస్టాండ్ సమీపంలోని బీరువాల తయారీ కర్మాగారంలో మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయోధ్యకు చెందిన ఓ స్వామీ ఈ పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బంగారం కోసం ఆరేళ్ల బాలికను బలి ఇవ్వడానికి ప్రయత్నించారని స్థానికులు అనుమానిస్తున్నారు. బాలిక తండ్రి డబ్బు ఆశకు లొంగి పాపను పూజ స్థలానికి తీసుకొచ్చాడని సమాచారం.
Read Entire Article