గుల్జార్ హౌజ్ ఫైర్ యాక్సిడెంట్.. మృతుల కుటుంబాలకు రేవంత్ సర్కార్ ఎక్స్‌గ్రేషియా ప్రకటన

9 months ago 20
హైదరాబాద్‌లోని గుల్జార్ హౌస్‌లో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చిన్నారులతో సహా 17 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటన నగర చరిత్రలో అతిపెద్దదిగా నిలిచింది. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, ప్రధాని మోదీ రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
Read Entire Article