గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

6 months ago 7
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మరో కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం నారా చంద్రబాబు నాయుడు పీ-4 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పీ4 కార్యక్రమం బాధ్యతలను సచివాలయ ఉద్యోగులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సచివాలయ ఉద్యోగికి మూడు క్లస్టర్లను కేటాయిస్తున్నారు. ఆయా క్లస్టర్లలో మార్గదర్శులు, బంగారు కుటుంబాల సమన్వయ బాధ్యతలను వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది.
Read Entire Article