గ్రూప్ 1 పరీక్షలు యథాతథం.. హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు

3 months ago 4
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లిన అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సరైందేనని.. డివిజన్ బెంచ్ సమర్థించడంతో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. ఇక.. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు.. జీవో 29 రద్దు చేయాలని ఇప్పటికే పలువురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. అది సోమవారం విచారణకు రానుంది.
Read Entire Article