చంద్రగ్రహణం తర్వాత తెరుచుకున్న ఆలయాలు

9 months ago 21
సంపూర్ణ చంద్రగ్రహణం అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకున్నాయి. 12 గంటల తర్వాత తిరుమల ఆలయ మహాద్వారం తెరుచుకోగా.. ఉదయం ఆరు గంటలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని తెరిచారు. అనంతరం సంప్రోక్షణ చేసి భక్తుల దర్శనాలకు అనుమతి ఇచ్చారు. రోజువారీలాగే ఆలయాల్లో భక్తుల్ని దర్శనాలకు అమనుతిస్తున్నారు.
Read Entire Article