చంద్రబాబు గారు మీ ఆదేశాలను అధికారులు పట్టించుకోవట్లేదు: తెలంగాణ మంత్రి కొండా
1 month ago
4
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలను టీటీడీ అధికారులు పట్టించుకోవటం లేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ఆమె లేఖ రాశారు. సిఫార్సు లేఖల్ని అనుమతించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.