చంద్రబాబు, నాదెండ్ల వైరల్ వీడియోనే సాక్ష్యం.. వైఎస్ జగన్ సుధీర్ఘ ట్వీట్

1 year ago 30
విజయవాడ వరదలకు సంబంధించి ప్రభుత్వ తీరుపై.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుధీర్ఘమైన ట్వీట్ చేశారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా సుధీర్ఘమైన ట్వీట్ చేశారు. వరదలు వచ్చి ఇన్నిరోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బాధితులకు పప్పులు, బియ్యం పంపిణీ చేస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్ప బాధితులను ఆదుకునేందుకు సరైన చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు.
Read Entire Article