చంద్రబాబుకు భయపడే రోజులు పోయాయ్.. ప్రతిరోజూ సినిమా చూపిస్తా: వైఎస్ జగన్

4 weeks ago 5
వైసీపీ అధినేత వైఎస్ జగన్.. ఏపీ ప్రభుత్వంపై, సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు. అద్దంకి నియోజకవర్గ నేతలతో సమావేశమైన వైఎస్ జగన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేపడతానన్న జగన్.. అప్పటి నుంచి ప్రతి రోజూ చంద్రబాబుకు సినిమా చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబుకు భయపడాల్సిన పనిలేదని.. కార్యకర్తలు, నేతలకు సూచించారు. కూటమి పాలనలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.
Read Entire Article