Alla Ramakrishna Reddy Petition On RR Case Transfer To Special Court: ఏపీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారం తెరపైకి వచ్చింది. చంద్రబాబుతో పాటు పలువురిపై గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు నమోదైంది. అయితే ఈ అమరావతి ఐఆర్ఆర్ కేసు విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.