తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అవతరించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లోని ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను భారీ స్థాయిలో నిర్వహించనుంది. లక్షలాది మంది ప్రజలు హాజరయ్యే ఈ సభ కోసం రికార్డు స్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ సభలో కేసీఆర్, కేటీఆర్ కీలక ప్రసంగాలు చేయనుండగా.. భవిష్యత్ ప్రణాళికలను వివరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సభ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపనుంది. మరి ఈ సభ విశేషాలేంటో ఓ లుక్కేసుకోండి.