చర్లపల్లి రైల్వే టెర్మినల్ వెళ్లే ప్రయాణికులను ట్రాన్స్పోర్టు కష్టాలు వేధిస్తున్నాయి. నగరానికి దూరంగా ఉండటంతో అక్కడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సరిపడా బస్సులు నడుపుతున్నా.. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పటం లేదు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు.