చర్లపల్లి నుంచి కామాఖ్య ఆలయానికి అమృత్ భారత్ రైలు.. తక్కువ ఛార్జీలతో ప్రారంభించిన మోదీ

3 months ago 18
తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌‍ప్రెస్ రైలు అందుబాటులోకి వచ్చింది. చర్లపల్లి నుంచి కామాఖ్య ఆలయం మధ్య నడిచే అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్‌ కోచ్‌లతో నడిచే ఈ అమృత్ భారత్ రైలు.. తక్కువ ఛార్జీలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చనుంది. ఈ రైలు చర్లపల్లిలో ప్రారంభమై.. ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా కామాఖ్య ఆలయానికి చేరుకోనుంది.
Read Entire Article