చిన్నారులకు ఉచితంగా విద్య, వైద్యం.. కరాటే, యోగా ట్రైనింగ్ కూడా.. రూపాయి కట్టక్కర్లేదు..

1 month ago 6
ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం రోజున నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించారు. ఉండ్రాజవరంలోని మైత్రేయ బుద్ధ విహార్‌లో జరిగిన కలశ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బౌద్ధ ధర్మ పీఠం సేవలను ప్రశంసించారు. విద్యార్థులకు విద్య. వైద్యం, చిత్రలేఖనం, కరాటే, యోగా, ధ్యానం వంటి అంశాలలో ఉచితంగా శిక్షణ అందించడం గొప్ప విషయమంటూ అభినందించారు. మరోవైపు 2017లో బౌద్ధ ధర్మ పీఠం ఏర్పాటైంది.
Read Entire Article