చిలుకూరు ఆలయ అర్చకులు రంగరాజన్‌ మీద దాడిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందన

2 months ago 4
చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద జరిగిన దాడిపై ప్రముక రాజకీయ నేతలు, ఆధ్యత్మిక వేత్తలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. రంగరాజన్‌కు స్వయంగా ఫోన్ మాట్లాడారు. దాడి జరిగిన తీరుపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇలాంటి దాడులను ఎంత మాత్రం సహించేది లేదని.. నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Read Entire Article