చేప ప్రసాదం కోసం వెళ్తున్నారా.. అయితే తప్పక తెలుసుకోండి..

5 hours ago 4
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం పది గంటలకు కార్యక్రమం మొదలవుతుంది. శ్వాస సంబంధిత రుగ్మతలకు ఇది ఉపశమనం అందిస్తుందని విశ్వసిస్తారు. బత్తిని గౌడ్ వంశం తరతరాలుగా ఈ ఆచారాన్ని నిలబెడుతోంది. భక్తుల రక్షణకు నలభై రెండు క్యూ లైన్లు, సీసీటీవీల పర్యవేక్షణ, సుమారు వెయ్యిమంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. ప్రముఖులకు వేరే మార్గం, దివ్యాంగులకు మరో ద్వారం, సాధారణ జనానికి అజంతా గేటు ఉంటుంది.
Read Entire Article