మత్స్యకారుల వృత్తి చేపలను పట్టి.. వాటిని మార్కెట్లో విక్రయించి జీవనోపాధిని పొందడం. ప్రతీ రోజు వాళ్లు వల వేయనిదే.. ముద్ద నోట్లోకి వెళ్లదు. ఇలా ఆ గ్రామంలో ఓ జాలరీ ఉదయాన్నే చేపలు పట్టేందుకు వలను రెడీ చేసుకున్నాడు. చెరువు వద్దకు బయలుదేరాడు. వలను చెరువులోకి విసిరాడు. చాలా సేపటి వరకు ఎలాంటి చేపలు పడలేదు. కొద్దిసమయం తర్వాత వల బరువు ఎక్కింది. అయితే దీనిని బయటకు లాగి చూశాడు.. అది చూసి షాక్ అయ్యాడు. . అసలు అక్కడ ఏంజరిగింది..? తెలుసుకోండి.