చోరీ చేసిన సొత్తును నెల తర్వాత ఆలయంలో వెనక్కు తెచ్చి పెట్టిన దొంగలు

1 year ago 21
అమ్మవారి ఆలయంలోని హుండీ డబ్బులను గుర్తుతెలియని వ్యక్తులు కాజేశారు. నెల తరువాత వాళ్లకు భయం పుట్టుకొచ్చింది. అమ్మవారి సొత్తు దోచుకోవడం వల్లే తమకు కీడు జరుగుతోందని భయపడ్డారు. ఇంకేముంది దొంగ సొత్తు కొంత వాడుకున్నా.. మిగతా మొత్తం వెనక్కి తెచ్చి ఆలయంలో ఉంచి వెళ్లిపోయారు. ఈ ఆసక్తికర ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో చోటుచేసుకుంది. మళ్లీ ఆలయంలో పెట్టేసి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. అందుకే, స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఈ ఆలయంలో హుండీలో డబ్బులు చోరీ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article