జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు.. టీడీపీ కూటమి గెలిచింది కానీ.! అదెలా?

7 months ago 9
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. స్టాండింగ్ కమిటీలోని పది స్థానాలకు బుధవారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి 9 స్థానాలలో విజయం సాధించగా.. వైసీపీ ఒక స్థానం దక్కించుకుంది. అయితే గతేడాది జరిగిన జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయగా.. ఈసారి ఒక స్థానంలో వైసీపీ గెలుపొందటం విశేషం.
Read Entire Article