టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం

2 months ago 6
Yelamanchili Ernakulam Express Fire Accident: అర్ధరాత్రి అనకాపల్లి జిల్లాలో టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్ రైలులో ఘోరం జరిగింది. దువ్వాడ మీదుగా వెళ్తున్న రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. ఆ వెంటనే ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. రెండు బోగీలు పూర్తిగా కాలిపోయాయి.. ఒక ప్రయాణికుడు సజీవ దహనమయ్యాడు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ నుండి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యం అయ్యాయి.
Read Entire Article