టారిస్టులకు గుడ్‌న్యూస్.. సోమశిల-శ్రీశైలం లాంచీ యాత్ర, వివరాలివే..

11 months ago 20
తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు శుభవార్త. నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల నుండి శ్రీశైలం వరకు కృష్ణా నదిలో లాంచీ ప్రయాణాలు సెప్టెంబర్ 15 నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. వరదల కారణంగా నిలిచిపోయిన ఈ సేవలు, ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో పునః ప్రారంభమవుతున్నాయి. దసరా సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక పర్యాటక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
Read Entire Article