టీటీడీకి సొంతంగా డెయిరీ పెట్టండి.. వెయ్యి ఆవులిస్తా: చంద్రబాబుకు లేఖ రాసిన శ్రీవారి భక్తుడు

8 months ago 11
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడరని గత నెలలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో కలకలం రేగింది. దేశవ్యాప్తంగా హిందువుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, బయట డెయిరీల నుంచి నెయ్యి కొనకుండా.. సొంతంగా టీటీడీ ఓ డెయిరీని నెలకొల్పాలనే వాదన వినిపిస్తున్నారు కొందరు. లక్ష ఆవులతో డెయిరీ ఏర్పాటుచేస్తే.. తాను 1000 గోవులను ఇస్తానని ఇప్పటికే బీసీఐ పార్టీ చీఫ్ ప్రకటించారు.
Read Entire Article