టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు బంపరాఫర్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు

1 year ago 25
Tdp Followers Insurance Hiked To Rs 5 Lakhs: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో మాదిరే వాట్సప్‌ ద్వారా టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నారు. టీడీపీ కార్యకర్తలకు ప్రస్తుతం రూ. 2 లక్షలు ఉన్న ప్రమాద బీమాను రూ. 5 లక్షలకు పెంచారు. అన్న క్యాంటీన్లకు ప్రజల నుంచి సహకారం లభిస్తోందని.. ఇప్పటికి కార్పస్‌ ఫండ్‌గా రూ. 15 కోట్లు వచ్చింది. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై పొలిట్‌బ్యూరోలో చర్చించారు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇస్తామన్నారు చంద్రబాబు.
Read Entire Article