ట్రైన్ ప్రయాణం ఇక ఫ్లైట్ వేగంతో.. హైదరాబాద్-విజయవాడ 3 గంటల్లో చేరుకోవచ్చు..!

2 months ago 6
తెలుగు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు రైల్వే శాఖ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. హైదరాబాద్ - విజయవాడ మధ్య రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకు పెంచడం ద్వారా ప్రయాణ సమయం మూడు గంటల్లోపే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే, దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ఈ 'సెమీ హైస్పీడ్' సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Read Entire Article