ట్రైన్ ప్రయాణికులకు అలర్ట్.. గోదావరి వరదతో భారీగా రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే..!

6 months ago 5
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా సికింద్రాబాద్-నిజామాబాద్ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరదలు, ట్రాక్ దెబ్బతినడంతో రైళ్లను దారి మళ్లించగా.. ప్రత్యామ్నాయ మార్గంలోనూ సమస్యలు తలెత్తాయి. దాదాపు 120 ట్రైన్లు రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Entire Article