ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక రైళ్ల ఆలస్యం ఉండదు, నేటి నుంచే..

6 months ago 7
రైలు ప్రయాణికులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే బల్లార్ష-విజయవాడ మార్గంలో ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ సాంకేతికతతో రైళ్లు ఒకదాని వెనుక ఒకటి కిలోమీటరు దూరంలోనే ప్రయాణిస్తాయి. తద్వారా రైళ్ల రాకపోకలు వేగవంతం అవుతాయి. హసన్‌పర్తి రోడ్ - జమ్మికుంట మధ్య ఈ వ్యవస్థను మొదటగా అమలు చేస్తున్నారు.
Read Entire Article