సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించే లక్ష్యంతో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలు తెలంగాణకు చేరుకున్నాయి. ముజఫర్పుర్ నుంచి చర్లపల్లికి నడిచే తొలి రైలును రైల్వే మంత్రి వర్చువల్గా ప్రారంభించారు. ఈ రైలులో కేవలం స్లీపర్, జనరల్ కోచ్లు మాత్రమే ఉండి, తక్కువ ధరలో అధునాతన సౌకర్యాలతో గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.