ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తెలంగాణకు తొలి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్, ఆగే స్టేషన్లు ఇవే

11 months ago 15
సామాన్య, మధ్య తరగతి ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించే లక్ష్యంతో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలు తెలంగాణకు చేరుకున్నాయి. ముజఫర్‌పుర్ నుంచి చర్లపల్లికి నడిచే తొలి రైలును రైల్వే మంత్రి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైలులో కేవలం స్లీపర్, జనరల్ కోచ్‌లు మాత్రమే ఉండి, తక్కువ ధరలో అధునాతన సౌకర్యాలతో గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది.
Read Entire Article