డిప్యూటీ సీఎంకు అరుదైన గౌరవం.. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం

1 year ago 35
Nobel Peace Summit: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. మెక్సికోలో.. సెప్టెంబర్ 18 నుంచి 21వ తేదీ వరకు నిర్వహిస్తోన్న నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనాలని.. భట్టి విక్రమార్కకు ఆహ్వానం అందింది. సెప్టెంబర్ 19వ తేదీన జరిగే సమావేశాల్లో పాల్గొనాలంటూ భట్టికి ఇన్విటేషన్ అందింది. ఈ ఆహ్వానంపై భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు.
Read Entire Article