తప్పుడు దారిలో తల్లి.. తట్టుకోలేక తండ్రి.. మధ్యలో ఆ పిల్లలేం పాపం చేశారు..?

10 months ago 50
సంగారెడ్డి జిల్లాలో ఒక ఆర్ఎంపీ దారుణానికి ఒడిగట్టాడు. భార్య వివాహేతర సంబంధం కారణంగా మనస్తాపం చెందిన సుభాష్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలైన రిథిక్, ఆరాధ్యలకు ఉరేసి చంపి, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article