తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ బంపర్ విక్టరీ సాధించింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు టీవీకే చీఫ్ విజయ్కు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే దివ్వెల మాధురి ఇన్స్టాలో షేర్ చేసిన స్టోరీ వైరల్ అవుతోంది. రాజకీయాలకు, వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టవద్దంటూ దివ్వెల మాధురి స్టోరీ పోస్ట్ చేశారు. టీవీకే చీఫ్ విజయ్కు శుభాకాంక్షలు తెలియజేశారు. దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు.