తల్లి కష్టానికి ప్రతిఫలం.. ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అన్నా చెల్లెల్లు..!

1 year ago 31
జనగామ జిల్లా బచ్చన్నపేట మండం కొన్నె గ్రామంలో అన్నా చెల్లెల్లు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటారు. చిన్నప్పుడే తండ్రి చనిపోగా.. తల్లి రెక్కల కష్టంతో ఉన్నత చదువులు చదివిన అన్నా చెల్లెల్లు ఉద్యోగాలు సాధించి ఆమె శ్రమకు ప్రతిఫలం అందించారు.
Read Entire Article