తల్లి హత్య కేసులో జైలు శిక్ష.. 11 ఏళ్లకు నిర్దోషిగా తేల్చిన కోర్టు.. కానీ అప్పటికే..

1 year ago 24
తల్లిని హత్య చేశాడన్న నేరంపై ఓ వ్యక్తిపై 2013లో నేరం మోపారు. 2015లో కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. అయితే 11 ఏళ్ల తర్వాత అతడు నిర్దోషి అని హైకోర్టు తీర్పును వెలువరించింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఆరేళ్ల క్రితమే అతడు జైలులోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం తీరని వేదన అనుభవిస్తోంది.
Read Entire Article