తల్లికి వందనం: ఒకే తల్లికి 340 మంది పిల్లలు.. ఇదెలాగయ్యా? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

13 hours ago 3
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన తల్లికి వందనం పథకం అమల్లో పలు చోట్ల తప్పులు దొర్లాయి. తల్లికి వందనం అర్హుల జాబితాలో తప్పులు నమోదయ్యాయి. దీంతో చాలా మంది విద్యార్థులకు ఒక్కరినే తల్లిగా చూపిస్తోంది. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌లోనూ ఇలాంటివే కనిపిస్తున్నాయి. దీంతో తల్లికి వందనంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే అర్హుల జాబితాలో తప్పులను సరిదిద్దే పనిలో అధికారులు ఉన్నారు. శనివారం రాత్రి నాటికి చాలావరకూ తప్పులు సరిచేసినట్లు తెలిసింది.
Read Entire Article