తల్లికి వందనం డబ్బులు వాళ్లకు ఇంకా జమ చేయలేదు.. ఎందుకో చెప్పిన మంత్రి లోకేష్

8 hours ago 1
Talliki Vandanam Scheme 2025 No Money: ఆంధ్రప్రదేశ్‌లో 'తల్లికి వందనం' నిధుల విడుదలపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొందరు తల్లులకు ఇంకా డబ్బులు జమ చేయనప్పటికీ, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుస్తామని విద్యాశాఖ తెలిపింది. పథకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను మంత్రి నారా లోకేష్ ఖండించారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలున్న తల్లుల వివరాలను పరిశీలిస్తున్నామని, అర్హులందరికీ నిధులు అందుతాయని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తప్పుడు కథనాలు ప్రచురించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read Entire Article