తల్లికి వందనం: సగం కుటుంబాలకు రెట్టింపు పైగానే లాభం..

22 hours ago 1
Talliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో నూతన కూటమి ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నూతన విధానం లబ్ధిదారులకు గతంలో కంటే రెట్టింపు లేదా మూడు రెట్లు ఎక్కువ ఆర్థిక సహాయం అందిస్తోంది. కుటుంబంలో పిల్లల సంఖ్యను బట్టి ప్రయోజనం పెరుగుతుంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వం, గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా.. అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, శాంతిభద్రతలు, సంక్షేమం అన్నింటినీ సమతుల్యం చేస్తోంది. కేవలం డబ్బు బదిలీలపై ఆధారపడకుండా, సమగ్ర రాష్ట్ర ప్రగతి లక్ష్యంగా పాలన సాగుతోంది.
Read Entire Article