తస్మాత్ జాగ్రత్త.. హైడ్రా పేరు చెప్పి రూ.50 లక్షలు వసూలు

6 months ago 9
హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో మోసాలు పెరిగిపోతున్నాయి. కొందరు కేటుగాళ్లు హైడ్రా అధికారులమని చెప్పి అమాయకులను మోసం చేస్తున్నారు. తాజాగా కొందరు కేటుగాళ్లు ఓ మహిళకు ఫోన్ చేసి ఆమెకున్న భూమి సమస్యను పరిష్కరిస్తామని నమ్మించి ఏకంగా రూ.50 లక్షలు కొట్టేశారు. ఈ విషయం హైడ్రా కమిషనర్ దృష్టికి రావడంతో ఈమోసం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైడ్రా అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
Read Entire Article