తిరుపతి: అటవీ ప్రాంతంలో మృతదేహాల కలకలం.. ఏకంగా నాలుగు?.. మిస్టరీగా మారిన ఘటన

11 months ago 27
Tirupati Dead Bodies Near Pakala: తిరుపతి జిల్లాలో చంద్రగిరి, పాకాల సరిహద్దుల్లో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. పనపాకం అడవిలో కుళ్ళిన స్థితిలో ఉన్న మృతదేహాలను గుర్తించారు. ఒక మృతదేహం చెట్టుకు వేలాడుతూ, మరొకటి వస్త్రంతో కప్పి ఉంది. సమీపంలో రెండు గోతులు ఉండటంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఇది హత్యా, ఆత్మహత్యా లేక మరేదైనా కారణమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు మృతులు ఎవరు? ఈ దారుణానికి కారణం ఏమిటి?
Read Entire Article