తిరుపతి జిల్లాలో బయటపడిన పురాతన విగ్రహం.. స్వామివారి పాదాలు అంటున్న స్థానికులు

3 hours ago 1
తిరుపతి జిల్లాలో పురాతన విగ్రహం ఒకటి బయటపడింది. రామచంద్రాపురం మండలంలోని నామాల కాలువ వద్ద ఈ విగ్రహం బయటపడింది. ఈ శిలపై స్వామి పాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. శ్రీవారు స్నానమాచరించి.. నామాలు ధరించడం వల్లనే ఈ కాలువకు నామాల కాలువ అనే పేరు వచ్చినట్లు చరిత్రకారులు చెప్తుంటారు. అలాంటి కాలువ సమీపంలో ఓ రైతు పొలంలో ఈ విగ్రహం బయటపడటంతో స్థానికులు దీనిని చూసేందుకు తరలివస్తున్నారు.
Read Entire Article