తిరుపతి వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. అందుబాటులో 32 ప్రత్యేక రైళ్లు..

1 week ago 3
వేసవి రద్దీ దృష్ట్యా హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ఈ రైళ్లు ఏప్రిల్ , మే నెలల్లో వారానికి రెండు సార్లు నడపనున్నాయి. ఈ రైళ్లలో మొదటి ఏసీ కమ్ సెకండ్ ఏసీ, 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ అండ్ సాధారణ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్ల టిక్కెట్లను ఆన్‌లైన్‌లో లేదా రైల్వే స్టేషన్లలో కూడా కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article