తిరుపతివాసికి పాకిస్థాన్ నుంచి బెదిరింపులు.. పోలీసుల కీలక నిర్ణయం

10 months ago 16
Tirupati Man Pakistan Threatening Call Case Filed: పాకిస్థాన్ నుంచి తిరుపతికి చెందిన త్రిలోక్ కుమార్ అనే వ్యక్తికి బెదిరింపు కాల్ రావడంతో కలకలం రేగింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సింధూర్ ఆపరేషన్ జరుగుతుండగా ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గాజుల వ్యాపారి అయిన త్రిలోక్‌ను బెదిరిస్తూ.. ఇంటిపై బాంబు వేస్తామని హెచ్చరించారు. వెంటనే స్పందించిన త్రిలోక్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అసలు ఈ బెదిరింపులకు కారణం ఏమై ఉంటుందోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article