తిరుపతివాసులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టీమ్ కూడా వచ్చేసింది

1 year ago 37
Tirupati New Bus Stand: తిరుపతిలో కేంద్రం నుంచి వచ్చిన టీమ్ పర్యటించింది. కొత్త బస్టాండ్‌‌కు సంబంధించి.. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ఆదేశాలతో NHLM కమిటీ బృందం తిరుపతి బస్టాండ్‌లో పర్యటించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తితో కలిసి కమిటీ సీఈవో ప్రకాష్‌గౌర్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పూజా మిశ్రా తిరుపతి బస్టాండ్‌ను పరిశీలించారు. బస్టాండ్ ఆవరణలో వసతులు, సౌకర్యాలను కమిటీ పరిశీలించింది. డిజైన్స్‌కు గ్రీన్ సిగ్నల్ రాగానే టెండర్లు, నిర్మాణ పనులు ప్రారంభం.. మూడేళ్లలో బస్టాండ్ పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.
Read Entire Article