తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు.. అది కూడా జరిగితే

9 months ago 17
తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ రెండు ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. దేశంలో మొత్తం ఏడు ప్రాంతాలకు ఈ గుర్తింపు లభించగా.. వీటిల్లో తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలు కూడా ఉండటం విశేషం. ఇక తిరుమల కొండల ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఎర్రమట్టి దిబ్బలు వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
Read Entire Article