తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ రెండు ప్రాంతాలను యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. దేశంలో మొత్తం ఏడు ప్రాంతాలకు ఈ గుర్తింపు లభించగా.. వీటిల్లో తిరుమల కొండలు, విశాఖ ఎర్రమట్టి దిబ్బలు కూడా ఉండటం విశేషం. ఇక తిరుమల కొండల ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఎర్రమట్టి దిబ్బలు వేల సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..